Breaking News

తెలంగాణ‌లోనూ 'అఖండ‌2' టిక్కెట్ రేట్ల పెంపు!


Published on: 04 Dec 2025 18:08  IST

నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి, టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇప్పటికే స్పెషల్ జీవోను జారీ చేసింది.ఇప్పుడు దానికి తెర పడింది. తెలంగాణ ప్రభుత్వం సైతం గురువారం రాత్రి ఒక స్పెషల్ షో ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో కు రూ. 600 టిక్కెట్ ధరను పెట్టింది. ఆంధ్రలోనూ ఇదే ధరను అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి