Breaking News

తెలంగాణాపై చలి పంజా..


Published on: 05 Dec 2025 12:37  IST

తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూ చలి తీవ్రత పెరుగుతోంది. దిత్వా తుఫాన్ ప్రభావమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటం వల్ల.. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.అలాగే ఈ నెల 9న మరోసారి వర్ష సూచన కనిపిస్తోందని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి