Breaking News

ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్


Published on: 05 Dec 2025 15:05  IST

ఇండిగో విమానాల రద్దు ఉదంతానికి ప్రభుత్వం అనుసరిస్తున్న గుత్తాధిపత్య విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు పౌరులు మూల్యం చెల్లించుకుంటున్నారని ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు భారత్‌లోని ప్రతి రంగంలో న్యాయమైన పోటీ ఉండాలని అభిలషించారు. మ్యాచ్ ఫిక్సింగ్ తరహా గుత్తాధిపత్యానికి తావు లేదని అన్నారు. దేశ సంపద కొందరికేనా లేక అందరికా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి