Breaking News

ప్రపంచ వేదికపై DDLJ.. షారుఖ్, కాజోల్ విగ్రహం!


Published on: 05 Dec 2025 17:02  IST

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’  చిత్రం విడుదలై ఇటీవ‌లే 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ చిత్రానికి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలైన రాజ్ (షారుఖ్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్) ల కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్లో ఆవిష్కరించారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌చ్చిన షారుఖ్ ఖాన్, కాజోల్ త‌మ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా త‌మ ఐకానిక్ ఫొజుల‌తో వైర‌ల్‌గా నిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి