Breaking News

గాయమైందని ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ డ్రైవర్‌..


Published on: 05 Dec 2025 17:13  IST

హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ఆకస్మికంగా మరణించాడు. కాలికి గాయమైందని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్‌కు.. మూడు రోజుల చికిత్స అందించిన అనంతరం ఇవాళ అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సతీశ్‌ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం, టీజీఎస్‌ ఆర్టీసీ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి