Breaking News

ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా ఎందుకు కూల్చారు..


Published on: 05 Dec 2025 17:21  IST

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.కోర్టు వివాదంలో ఉన్న బతుకమ్మకుంట పరిధిలోని స్థలం విషయంలో స్టేటస్‌ కో కొనసాగించాలని జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పై ఏ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్‌పై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య  డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం విచారణ జరిపింది.

Follow us on , &

ఇవీ చదవండి