Breaking News

బీసీలంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపుతాం


Published on: 05 Dec 2025 17:29  IST

రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్‌ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సాయి ఈశ్వర్‌కు మెరుగైన వైద్యం అందిచంఆలని వైద్యులను తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి