Breaking News

వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా.. !


Published on: 08 Dec 2025 15:14  IST

వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం లోక్‌సభలో చర్చ జరిగింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతరంపై లోక్‌సభలో మాట్లాడారు. వందేమాతరం పై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుందని, స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక అయిన వందేమాతర గీతం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. వందేమాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి