Breaking News

సర్కార్ కీలక నిర్ణయం..


Published on: 08 Dec 2025 15:33  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల కోసం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆదివారం కూడా మధ్యాహ్న భోజనం అందించాలని అధికారులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి