Breaking News

ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం


Published on: 08 Dec 2025 16:35  IST

ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇండిగో సంక్షోభం కారణంగా 5,86,700 విమాన టికెట్లు రద్దు అయ్యాయని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి