Breaking News

మైనర్‌ను కత్తితో పొడిచి చంపిన మేనబావ


Published on: 08 Dec 2025 18:36  IST

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్‌ డివిజన్‌ బాపూజీ నగర్‌ బస్తీలోని ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన ఉమాశంకర్ అనే వ్యక్తి పవిత్రను కత్తితో పొడిచి చంపాడు.ఈ దారుణానికి ఒడిగట్టింది మృతురాలి మేన బావనే అని తెలుస్తోంది. తనతో పెళ్లి కోసం ఉమాశంకర్‌ ప్రపోజల్‌ పెట్టగా.. పవిత్ర, ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. ఉమాశంకర్‌కు మద్యం అలవాటు ఉండటంతో అతనితో పెళ్లిని యువతి నిరాకరిం చింది. దీంతో దారుణంగా పొడిచి చంపాడు.

Follow us on , &

ఇవీ చదవండి