Breaking News

తెలంగాణ హైకోర్టులో ఆమ్రపాలికి చుక్కెదురు..


Published on: 08 Dec 2025 19:07  IST

ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర దాఖలు చేయాలని ఆమ్రపాలికి సూచించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో డీవోపీటీ ( కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) ఉత్తర్వులు ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement