Breaking News

6 క్వారీలకే జరిమానా కడతాం


Published on: 09 Dec 2025 11:37  IST

జగన్‌ హయాం లో ఇసుక అక్రమాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) విధించిన జరిమానాను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని జయప్రకాశ్‌ వెంచర్స్‌ పవర్‌ లిమిటెడ్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్‌జీటీ ఆదేశించిన విధంగా రూ.18 కోట్ల జరిమానాను రెండు వారాల్లోపు రిజిస్ర్టీలో డిపాజిట్‌ చేయాలని జేపీ వెంచర్స్‌ను కోర్టు గతంలో ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది. దానిపై సోమవారం జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి