Breaking News

ఆఫర్ల వల.. చిక్కితే విలవిల


Published on: 09 Dec 2025 12:14  IST

సైబర్‌ నేరగాళ్లు ప్రతీ అంశాన్ని దోపిడీకి అనువుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. డీమార్ట్‌లో ఆఫర్‌.. కిలో బాదం పప్పు, కిలో జీడిపప్పు, కిలో కిస్‌మిస్‌, కిలో పిస్తా కేవలం రూ. 399 మాత్రమే. ఆఫర్‌ ధరలో కొనుగోలు చేయాలంటే కింద ఉన్న లింక్‌ను క్లిక్‌ చేయండి . ఇది ఉదయం సోఫాగా, రాత్రి బెడ్‌గా మారుతుంది. ఆఫర్‌ కావాలంటే లింక్‌ క్లిక్‌ చేయండి’’.. ఇలాంటి ప్రకటనలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తరచూ ప్రత్యక్షం అవుతుంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి