Breaking News

ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరే తోపుగాళ్లు..


Published on: 09 Dec 2025 15:08  IST

మరో వారం రోజుల్లో ఐపీఎల్ మినీ ఆక్షన్ జరగనుంది.ముందుగా 1355 ప్లేయర్స్ మినీ ఆక్షన్‌కు తమ పేర్లను నమోదు చేయగా.. చివరికి 350 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్టు చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ప్రధాన ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, రస్సెల్ ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో.. ఓ ఇద్దరు ఆటగాళ్లపై భారీగా కాసుల వర్షం కురిసేలా కనిపిస్తోంది.ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, అలాగే సఫారీ ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్‌పై కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి