Breaking News

నవంబర్‌లో తిరుమల హుండీ ఆదాయం..?


Published on: 09 Dec 2025 16:08  IST

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. హుండీ ఆదాయం కూడా పెరిగింది. నవంబర్ నెలలో మొత్తం హుండీ ఆదాయం రూ. 116, 20,74,100 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి వచ్చింది. 21,15,330 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా 7,79,499 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. 57,35,934 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు.శ్రీవారికి విలువైన ఆభరణాలను,స్థిరస్తులను, వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి