Breaking News

పురాతన ఆలయం దగ్గర ఏదో మెరుస్తూ కనిపించిన


Published on: 09 Dec 2025 16:30  IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మరో చారిత్రక శాసనం వెలుగు చూసింది. కాటమరాజు గంగాభవానీ ఆలయం దగ్గర 1180 నాటి పురాతన శాసనాలను తాజాగా గుర్తించారు. అప్పట్లో వాడుకలో ఉన్న లిపితో రాయబడి ఉన్న శాసనంలో పలు విశేషాలను చారిత్రక పరిశోధకులు మునిరత్నంరెడ్డి విశ్లేషించారు. ఈ శాసనంలో 1258 కాలాన్ని తెలియజేస్తున్న వివరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని కాయస్త వంశానికి చెందిన కాకతీయ గణపతిదేవుడు పరిపాలించాడని తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి