Breaking News

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి


Published on: 09 Dec 2025 17:13  IST

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అని అన్నారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సచివాలయంలో హోం మంత్రి అనితను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరాశపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి