Breaking News

సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల మహాధర్నా


Published on: 17 Dec 2025 11:47  IST

గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వీఆర్‌ఏ సంఘాల జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.బాలకాశీ డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీసీఎల్‌ఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి