Breaking News

కొండపై కల్తీకి కట్టడి


Published on: 24 Dec 2025 11:20  IST

కల్తీ నెయ్యి, నాణ్యత లేని దినుసులతో శ్రీవారి ప్రసాదాలను తయారుచేసి జగన్‌ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రభావం కొండపై కనిపించడం మొదలైంది. నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకుల నాణ్యతపై టీటీడీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. కొంచెం తేడా అనిపించినా సరుకులను నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి