

త్రివిధ దళాధిపతులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ అయ్యారు. పాక్ తో చర్చల వేళ ఈ హైలెవల్ మీటింగ్పై ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ DGMOల చర్చలు జరగనున్న క్రమంలో పాక్తో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ ఈ హైలెవల్ మీటింగ్లో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
తాట తీస్తా..అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్
Continue Reading...
-
- 18 Jun,2025
సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్..!
Continue Reading...
-
- 18 Jun,2025
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు సిఫార్స్
Continue Reading...
-
- 18 Jun,2025
రైతుల పక్షాన మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం..
Continue Reading...
-
- 18 Jun,2025
రాజోలి రైతులకు బేడీలు..సీఎం పై మండిపడ్డ కేటీఆర్
Continue Reading...
-
- 18 Jun,2025
తెలంగాణలో అప్పటి వరకు వానలే.. హెచ్చరించిన ఐఎండీ
Continue Reading...
-
- 18 Jun,2025
ఓయూ పరిధిలో బీ ఫార్మసీ పరీక్షా తేదీల ఖరారు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని