Breaking News

ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్..


Published on: 12 May 2025 14:12  IST

త్రివిధ దళాధిపతులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ అయ్యారు. పాక్ తో చర్చల వేళ ఈ హైలెవల్ మీటింగ్పై ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ DGMOల చర్చలు జరగనున్న క్రమంలో పాక్తో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ ఈ హైలెవల్ మీటింగ్లో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి