

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డికి మూడురోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
తాట తీస్తా..అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్
Continue Reading...
-
- 18 Jun,2025
సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్..!
Continue Reading...
-
- 18 Jun,2025
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు సిఫార్స్
Continue Reading...
-
- 18 Jun,2025
రైతుల పక్షాన మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం..
Continue Reading...
-
- 18 Jun,2025
రాజోలి రైతులకు బేడీలు..సీఎం పై మండిపడ్డ కేటీఆర్
Continue Reading...
-
- 18 Jun,2025
తెలంగాణలో అప్పటి వరకు వానలే.. హెచ్చరించిన ఐఎండీ
Continue Reading...
-
- 18 Jun,2025
ఓయూ పరిధిలో బీ ఫార్మసీ పరీక్షా తేదీల ఖరారు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని