Breaking News

చూసేందుకది అరటి గెలల లోడ్ కాని..?


Published on: 19 May 2025 14:46  IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద రాచకొండ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై అరటి గెలలతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆపుజేశారు. అయితే పోలీసులు వాహనంలోని అరటి గెలలను తొలగించి చూడగా లోపల దాదాపు 28 వరకు గోవులు ఇరుకైన స్థలంలో చీకటి గదిలో బిక్కుబిక్కుమంటూ కనిపించాయి.గోవులను జియాగూడ గోశాలకు తరలించారు పోలీసులు. వాహనంలోని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి, దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి