Breaking News

న్యాయమూర్తుల పెన్షన్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు..


Published on: 19 May 2025 15:05  IST

హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల్లో కొందరికి పెన్షన్ తక్కువగా వస్తుండటంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర విషయాలను బేరీజు వేయకుండా అందరికీ ఒకే రకమైన పెన్షన్ ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, జిల్లాల న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఈక్వల్ గా ఉండాలని స్పష్టం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి