Breaking News

టీసీఎస్‌ కొత్త పాలసీ..బెంచ్‌పై ఇక 35 రోజులు మాత్రమే!


Published on: 17 Jun 2025 18:03  IST

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇకపై ఏటా ప్రతి ఉద్యోగి 225 బిల్ల్‌డ్‌ బిజినెస్‌ డేస్‌ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. బెంచ్‌ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్‌ 12 నుంచి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు పనిచేయకుండా ఉండే సమయాన్ని తగ్గించడం, వర్క్‌ఫోర్స్‌ను సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి