Breaking News

మనసులు గెలుచుకున్న సచిన్..


Published on: 17 Jun 2025 18:14  IST

పటౌడీ ట్రోఫీ పేరు మార్పు అంశం కాస్తా వివాదానికి దారితీయడంతో సచిన్ రంగంలోకి దిగాడు. భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు పటౌడీ కనెక్షన్ కొనసాగాలని బీసీసీఐ-ఈసీబీని మాస్టర్ బ్లాస్టర్ కోరాడని తెలిసింది. దీంతో ట్రోఫీ పేరు అండర్సన్-టెండూల్కర్‌గా కొనసాగుతుందని.. అయితే సిరీస్ గెలిచిన జట్టు సారథికి పటౌడీ పేరు మీద స్పెషల్ మెడల్ ఇవ్వాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయని సమాచారం. దీంతో ట్రోఫీతో పటౌడీ పేరుకు లింక్ తెగిపోకుండా చూశాడని. సచిన్ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి