Breaking News

ఆ ఒక్క రోజే 600 మంది ఫోన్లు ట్యాప్.


Published on: 17 Jun 2025 18:34  IST

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. 2023 తెలంణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేయడం కలకలం రేపుతోంది. నవంబర్ 15న అంటే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజున SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు,ప్రణీత్ రావు టీం 600 మంది ఫోన్లను టాప్ చేసింది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి