Breaking News

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా


Published on: 18 Jun 2025 12:48  IST

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్‌ 19న రోదసి యాత్ర ఉంటుందని తొలుత ఇస్రో (ISRO) తెలిపినప్పటికీ.. అది 22కు వాయిదా పడింది. ఇప్పటికే సాంకేతిక కారణాలతో యాక్సియం-4 ప్రయోగం పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మిషన్‌ కోసం ఉపయోగిస్తున్న ఫాల్కన్‌-9 రాకెట్‌లో ధ్రవ ఆక్సిజన్‌ లీక్‌ అవుతున్నట్లు అధికారులు గుర్తించడంతో ఈనెల 11న జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి