Breaking News

నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకే.:షర్మిల


Published on: 18 Jun 2025 15:21  IST

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-19 పొలిటికల్ టైమ్‌లో తెలంగాణా సిఎంగా కేసీఆర్, ఏపీ సిఎం జగన్‌గా ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండే వారని గుర్తు చేశారు. ఈ పోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.నా ఫోన్, నా భర్త ఫోన్ టాప్ అవుతుందని తమకు స్పష్టంగా అర్థమైందన్నారు

Follow us on , &

ఇవీ చదవండి