Breaking News

లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్


Published on: 18 Jun 2025 15:50  IST

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ38గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును నిన్ననే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి‌ని ఏ39గా చేర్చుతూ ఈరోజు (బుధవారం) కోర్ట్‌కు మెమో పంపారు పోలీసులు. మోహిత్ రెడ్డితో పాటు మరో మాజీ ఎంపీని కూడా సాయంత్రంలోపు నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి