Breaking News

జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుమన ఆకస్మిక మృతి


Published on: 18 Jun 2025 18:14  IST

జీహెచ్‌ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్ ) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన (51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు.  ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.సోమవారం క్యాన్సర్ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చారు.సుమన మృతి పట్ల కార్వాన్ ఎమ్మెల్యే మహ్మద్‌ కౌసర్ మొయినుద్దీన్, డిప్యూటీ కమిషనర్ శశిరేఖలు సంతాపం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి