Breaking News

నేటి నుంచి టెట్‌ పరీక్షలు


Published on: 18 Jun 2025 18:22  IST

టీజీ టెట్‌(టీచర్స్‌ ఎలిజిబులిటి టెస్ట్‌) పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్‌ 163(ఐపీసీ 144) సెక్షన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. టెట్‌ పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు.పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపల నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి