Breaking News

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు..ట్రంప్


Published on: 19 Jun 2025 12:49  IST

భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి నేనే కారణమంటూ పదే పదే డబ్బా కొట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో నా ప్రమేయమేమి లేదని కుండబద్దలు కొట్టాడు. భారత్, పాక్ రెండు దేశాలే చర్చించుకుని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయని.. అందులో మూడో వ్యక్తి/దేశ ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చాడు. రెండు దేశాలు వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుకుని యుద్ధాన్ని ముగించాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి