Breaking News

కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు!


Published on: 19 Jun 2025 14:14  IST

కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సంచలన సమాచారం బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు, ప్రణాళిక వేయడానికి కెనడాను స్థావరంగా ఉపయోగిస్తున్నారని మొదటిసారి అధికారికంగా ధృవీకరించింది. బుధవారం CSIS విడుదల చేసిన తన వార్షిక నివేదికలో కెనడా జాతీయ భద్రతకు కొన్ని కీలక ఆందోళనలు, ముప్పులను వివరించింది.

Follow us on , &

ఇవీ చదవండి