Breaking News

చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్


Published on: 19 Jun 2025 16:55  IST

కాంగ్రెస్ ఎంపీ, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తనను సంప్రదించినప్పుడు ఈ విభేదాలను ప్రైవేట్‌గా చర్చిస్తానని థరూర్ అన్నారు. 'నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నాను. పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి.. సమయం రావాలి, అప్పుడు దాని గురించి చర్చిస్తాను.' అని ఎంపీ థరూర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి