Breaking News

లాడెన్‌ను అప్పుడే మరచిపోయారా?..


Published on: 19 Jun 2025 17:47  IST

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసీం మునీర్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ విందు ఇవ్వడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడంలో పాక్‌ పాత్రను అమెరికా మరచిపోకూడదన్నారు.వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ దాడిలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్‌ లాడెన్‌ ఎపిసోడ్‌ను పాక్‌ బృందాన్ని కలిసిన కొంతమంది చట్టసభ సభ్యులు మరచిపోయినప్పటికీ అమెరికా ప్రజలు మాత్రం అంత తొందరగా మరచిపోలేరు. అని శశిథరూర్‌ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి