Breaking News

రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా?


Published on: 19 Jun 2025 17:57  IST

వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడారు. రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారా.. జగన్‌? పోలీసు వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారు. అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పా రప్పా నరికారు. ప్రజలపైనే వైకాపా తిరుగుబాటు. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్‌ ఎందుకు పరామర్శించలేదు అని పయ్యావుల ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి