Breaking News

గుడ్ న్యూస్: రైతుల అకౌంట్లో రూ. 30 వేలు పడ్డయ్


Published on: 19 Jun 2025 18:00  IST

తెలంగాణలో ఐదు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూన్ 19న రూ.1189.43 కోట్లు రిలీజ్ చేసింది. 4 లక్షల 43 వేల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమచేసింది వ్యవసాయ శాఖ.ఇప్పటి వరకు ప్రభుత్వం జూన్ 16న రెండెకరాల్లోపు రైతులకు, జూన్ 17న మూడెకరాల్లోపు,జూన్ 18న నాలుగు ఎకరాల్లోపు జూన్ 19న ఐదు ఎకరాల్లోపు రైతు భరోసా నిధులు జమ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి