Breaking News

హోంమంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు!


Published on: 19 Jun 2025 18:24  IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం(జూన్ 19) ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన, ఇంగ్లీష్‌ భాష వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇంగ్లీష్‌ మాట్లాడేవాళ్లు సిగ్గు పడే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. భారతీయ భాషలతోనే దేశ సంస్కృతిని, అభివృద్ధిని కాపాడడం సాధ్యమవుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. భారతీయ భాషలతోనే దేశానికి మనుగడ అన్నారు. భారతీయ భాషలతోనే 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను సాధిస్తామని అమిత్‌షా తేల్చి చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి