Breaking News

బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే ఆపాలి


Published on: 23 Jun 2025 19:01  IST

గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును తక్షణమే ఆపాలి.. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీచేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై కేంద్రానికి ప్రేమ ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపొద్దు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు ఈ ప్రాంత నీళ్లగోస పట్టదా? వారు వెంటనే స్పందించాలి అని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.తెలంగాణ సోషల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి