Breaking News

ఐఎస్‌ఎస్‌లోకి ‘శుభ’ స్వాగతం..


Published on: 27 Jun 2025 14:21  IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అయన ప్రయాణిస్తున్న డ్రాగన్‌ వ్యోమనౌక ‘గ్రీస్‌’.. ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. గురువారం సాయంత్రం 4.01 గంటల ప్రాంతంలో మొదలైన ఈ డాకింగ్‌ ప్రక్రియ 4.15 గంటలకు విజయవంతంగా ముగిసింది. అనంతరం వివిధ సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకొని సాయంత్రం 5.44 గంటలకు శుభాన్షు ఐఎస్‌ఎస్‌లోకి అడుగు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి