Breaking News

టూరిజం కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు కీలక సూచన


Published on: 27 Jun 2025 14:35  IST

సామాన్యులకు అందుబాటులో ఉండేలా కార్వాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్‌క్లేవ్ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్‌లో జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాన్‌క్లేవ్‌ జరిగింది. ఈ సదస్సుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడిచే హోటల్ రూములతో రూపొందించిన కార్వాన్‌ను ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి