Breaking News

నన్ను రెచ్చగొట్టొద్దు..చావుకు భయపడను:కొండా మురళి


Published on: 28 Jun 2025 15:17  IST

ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌ లో నేత మధ్య వర్గ విబేధాలు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతోన్న పరిణామాలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అన్ని విషయాలు వివరించానని అన్నారు. తనను రెచ్చగొట్టొద్దని, చావుకు కూడా భయపడే వ్యక్తి కాదని కొండ మురళి పరోక్షంగా సొంత పార్టీలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు సవాల్ విసిరారు.

Follow us on , &

ఇవీ చదవండి