Breaking News

వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్..సుప్రీంకోర్టుకు ప్రభుత్వం


Published on: 28 Jun 2025 15:23  IST

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhanani Vamsi)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు(Ap High Court) బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఏసీబీ కేసులో పీటీ వారెంట్ జారీ అమలు చేస్తున్నారంటూ వల్లభనేని వంశీ హైకోర్టుకు వెళ్లారు. దీంతో వెకేషన్ కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వానికి హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి