Breaking News

సర్కారు కాలేజీల్లో చదివినోళ్లకు..ఫ్రీ ఇంజినీరింగ్ సీటు


Published on: 04 Jul 2025 11:38  IST

సర్కారు ఇంటర్​కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఫ్రీ ఇంజినీరింగ్ సీటు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. టీజీఈఏపీసెట్ లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంజినీరింగ్ చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తోంది. తద్వారా పేద విద్యార్థులు మంచి కాలేజీలో చదువుకునే అవకాశం లభిస్తోంది. కాగా, ఇప్పటికే ఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 6 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానున్నది. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.

Follow us on , &

ఇవీ చదవండి