Breaking News

దిద్దుబాటుకు తొలి అడుగు


Published on: 04 Jul 2025 11:48  IST

సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అందివచ్చిన ఓ అవకాశంగా భావిస్తున్నారు. జనంలో ప్రభుత్వం పట్ల సానుకూలత కొనసాగేలా తొలి ఏడాది నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు నెల రోజుల పాటు జనంతో మమేకమయ్యేలా ‘తొలి అడుగు’కు రూపకల్పన చేశారు. 2019 ఎన్నికల నాటి పరిస్థితి 2029లో పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి