Breaking News

తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం స్టార్ట్..


Published on: 04 Jul 2025 14:02  IST

గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా పీఏసీలో ప్రత్యేకంగా చర్చ జరుగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి