Breaking News

హైదరాబాద్‌లో ఔట్‌సైడ్ ఫుడ్ తింటున్నారా.?


Published on: 04 Jul 2025 14:22  IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఎల్బీనగర్, మహేశ్వరం, మల్కాజ్‌గిరి, భువనగిరి ప్రాంతాల్లో భారీగా కల్తీ సరుకులు అధికారులు సీజ్‌ చేశారు. తనిఖీల్లో 575 లీటర్ల కల్తీ నెయ్యి, 3,946 కిలోల అల్లం పేస్ట్, 3,037 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 కిలోల కల్తీ పన్నీర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బ్రాండ్లు ఉపయోగించి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించారు. దీంతో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి అధికారులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి