Breaking News

బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తం..కేజ్రీవాల్


Published on: 04 Jul 2025 15:12  IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆప్​ చీఫ్​, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలిపారు. గురువారం గుజరాత్​లోని గాంధీనగర్​లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.ఈ ఏడాది చివర్లో జరిగే బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు. ఇండియా కూటమితో తాము కలిసి పోటీ చేసేది లోక్ సభ ఎన్నికల వరకేనన్నారు. కాగా, కేజ్రీవాల్​ కామెంట్లపై బీజేపీ నేత అజయ్​ అలోక్ విమర్శలు గుప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి