Breaking News

నేషనల్ మెడికల్ స్కామ్..ఎఫ్‌ఐఆర్‌‌లో 36 మంది పేర్లు


Published on: 04 Jul 2025 15:27  IST

నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సీబీఐ‌ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసులు పెట్టారు. అటు తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న కాలేజీలు... అద్దె ఫ్యాకల్టీతో ఎన్‌ఎంసీని ఏమార్చుతున్నాయని విచారణలో బయటపడింది.

Follow us on , &

ఇవీ చదవండి